ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- February 13, 2025
దోహా, ఖతార్: పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, అంతర్గత భద్రతా దళాల (లేఖ్వియా) పర్యావరణ భద్రతా విభాగం సహకారంతో పర్యావరణ ఉల్లంఘనలను నమోదు చేయనుంది. అదే సమయంలో పర్యావరణ సంబంధిత కేసులను తగ్గించడానికి, పర్యావరణ చట్టాలు , నిబంధనలపై అవగాహన కల్పించడంతోపాటు ఎడారి ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అనేక ఉల్లంఘనలను జారీ చేసినట్లు వన్యప్రాణి సంరక్షణ విభాగం వెల్లడించింది. అటవీ ప్రాంతాలు, పచ్చిక బయళ్లను సంరక్షించమని, ఉల్లంఘనలు జరిగితే హాట్లైన్ 16066 ద్వారా నివేదించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్