ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- February 13, 2025
దోహా, ఖతార్: పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, అంతర్గత భద్రతా దళాల (లేఖ్వియా) పర్యావరణ భద్రతా విభాగం సహకారంతో పర్యావరణ ఉల్లంఘనలను నమోదు చేయనుంది. అదే సమయంలో పర్యావరణ సంబంధిత కేసులను తగ్గించడానికి, పర్యావరణ చట్టాలు , నిబంధనలపై అవగాహన కల్పించడంతోపాటు ఎడారి ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అనేక ఉల్లంఘనలను జారీ చేసినట్లు వన్యప్రాణి సంరక్షణ విభాగం వెల్లడించింది. అటవీ ప్రాంతాలు, పచ్చిక బయళ్లను సంరక్షించమని, ఉల్లంఘనలు జరిగితే హాట్లైన్ 16066 ద్వారా నివేదించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!