ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- February 13, 2025
దోహా, ఖతార్: పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, అంతర్గత భద్రతా దళాల (లేఖ్వియా) పర్యావరణ భద్రతా విభాగం సహకారంతో పర్యావరణ ఉల్లంఘనలను నమోదు చేయనుంది. అదే సమయంలో పర్యావరణ సంబంధిత కేసులను తగ్గించడానికి, పర్యావరణ చట్టాలు , నిబంధనలపై అవగాహన కల్పించడంతోపాటు ఎడారి ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అనేక ఉల్లంఘనలను జారీ చేసినట్లు వన్యప్రాణి సంరక్షణ విభాగం వెల్లడించింది. అటవీ ప్రాంతాలు, పచ్చిక బయళ్లను సంరక్షించమని, ఉల్లంఘనలు జరిగితే హాట్లైన్ 16066 ద్వారా నివేదించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







