ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- February 13, 2025
దోహా, ఖతార్: పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, అంతర్గత భద్రతా దళాల (లేఖ్వియా) పర్యావరణ భద్రతా విభాగం సహకారంతో పర్యావరణ ఉల్లంఘనలను నమోదు చేయనుంది. అదే సమయంలో పర్యావరణ సంబంధిత కేసులను తగ్గించడానికి, పర్యావరణ చట్టాలు , నిబంధనలపై అవగాహన కల్పించడంతోపాటు ఎడారి ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అనేక ఉల్లంఘనలను జారీ చేసినట్లు వన్యప్రాణి సంరక్షణ విభాగం వెల్లడించింది. అటవీ ప్రాంతాలు, పచ్చిక బయళ్లను సంరక్షించమని, ఉల్లంఘనలు జరిగితే హాట్లైన్ 16066 ద్వారా నివేదించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!







