మణిరత్నం, కార్తిల కొమినేషన్లో మొదలు కానున్న కొత్త సినిమా
- July 03, 2016
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, కార్తి కాంబినేషల్లో ఈనెల 8న కొత్త చిత్రం ప్రారంభం కానుంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మణిరత్నం ఫేవరెట్ షూటింగ్ స్పాట్ అయిన వూటీలో మొదలవుతుంది. ఈ చిత్రంలో కార్తి జంటగా ఆదితి రావు హైదారీ నటించనుంది. సినిమాలోని ఓ పాటను ఇక్కడ చిత్రీకరించనున్నారు. అనంతరం కశ్మీర్లో షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో చేస్తున్న పాత్రకు తన సొంతవాయిస్తోనే డబ్బింగ్ చెప్పాలని మణి కోరడంతో తమిళం నేర్చుకునే పనిలో ఉందట ఆదితి. చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్, కెమెరామెన్ రవి వర్మన్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









