మణిరత్నం, కార్తిల కొమినేషన్లో మొదలు కానున్న కొత్త సినిమా
- July 03, 2016
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, కార్తి కాంబినేషల్లో ఈనెల 8న కొత్త చిత్రం ప్రారంభం కానుంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మణిరత్నం ఫేవరెట్ షూటింగ్ స్పాట్ అయిన వూటీలో మొదలవుతుంది. ఈ చిత్రంలో కార్తి జంటగా ఆదితి రావు హైదారీ నటించనుంది. సినిమాలోని ఓ పాటను ఇక్కడ చిత్రీకరించనున్నారు. అనంతరం కశ్మీర్లో షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో చేస్తున్న పాత్రకు తన సొంతవాయిస్తోనే డబ్బింగ్ చెప్పాలని మణి కోరడంతో తమిళం నేర్చుకునే పనిలో ఉందట ఆదితి. చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్, కెమెరామెన్ రవి వర్మన్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







