బహిరంగ స్థలాలలో ఈద్ ప్రార్థనలు చేయకూడదని కువైట్ ఆదేశం
- July 03, 2016
బహిరంగ స్థలాలలో ఈద్ ప్రార్థనలు ఈ ఏడాది నిషేధిస్తూ కువైట్ ఒక ఆదేశం జారీ చేసింది. భద్రతా అంశాలను పరిగణనలోనికి తీసుకొని ఈ నిర్ణయం తీసుకొన్నారు. దీని ప్రకారం శుక్రవారం ప్రార్ధనలు సాధారణంగా ఎక్కడ జరుగుతుంటాయో అక్కడ ఈద్ తెల్లవారుజాము ప్రార్థనలు ఇక్కడ పెద్ద మసీదులకె పరిమితమై ఉంటుందని దేవాదాయ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది .
ప్రయోగాత్మక సంప్రదింపులు, సమన్వయం తర్వాత ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ, , మాన్యాలు మంత్రిత్వ శాఖ మీడియా విభాగం ప్రతినిధి అహ్మద్ అల్ ఖ్అరవి తెలిపారు.
రంజాన్ ఉపవాస మాసం ముగింపు సందర్భంగా జరిపే ప్రార్థనలు ఒక చిన్న స్టేడియంలో నిర్వహిస్తారు తరచుగా జరిగే బహిరంగ ప్రదేశాలలో ఈ ఏడాది రద్దుకు అంతర్గత వ్యవహారాల శాఖ గట్టిగా సిఫార్సు చేసింది. మంత్రిత్వశాఖ శనివారం నిర్వహించిన సమావేశంలో తమ నిర్ణయం వక్రీకరిస్తూ కొందరు ఏ ఈద్ ప్రార్థనలు లేవని పేర్కొంటున్నారని, తాము అలా అనడం లేదని , ఆ ప్రార్ధనలు పెద్ద మసీదు లోపల తదుపరి వారంలో నిర్వహించాలనుకొంటున్నమని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది
ఈద్ మంగళవారం లేదా బుధవారం జరుగుతుందని భావిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఒక తాత్కాలిక సమావేశం నిర్వహించి చంద్రుడు కనిపించడంపై కమిటీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. కువైట్ ముస్లింలు సుదీర్ఘ ఉపవాసాన్ని జూన్ 6 న తేదీన ప్రారంభించారు.ఇతర దేశాలలో ముస్లింలతో పోల్చితే వీరి ఉపవాసం పొడవైనది. గత సంవత్సరం జూన్ 26 వ తేదీన సమూహ ప్రార్థన ప్రయోజనాన్ని లబ్ది పొందిన ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు శుక్రవారం కువైట్ నగరంలో అల్ సాదిక్ మసీదు వద్ద 27 మంది ప్రజలని చంపదానికి అవకాశం ఏర్పడింది మరియు 227 గాయాల పాలయ్యారు. ఇటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని పై నిర్ణయం తీసుకొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







