ఈ-బైక్లపై స్మార్ట్ కెమెరాలు.. భద్రత పరిధిలోకి సైక్లింగ్, ఈ-స్కూటర్ ట్రాక్లు..!!
- February 21, 2025
దుబాయ్: సైక్లింగ్, ఇ-స్కూటర్ ట్రాక్లను పర్యవేక్షించడానికి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీలను ఉపయోగిస్తోంది. "నిర్వహణ సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేయడం, రహదారి భద్రతను మెరుగుపరచడం, సాఫ్ట్ మొబిలిటీ వినియోగదారుల (సైకిళ్లు,స్కూటర్లు) అనుభవాన్ని మెరుగుపరచడం, దుబాయ్ సస్టైనబుల్ మొబిలిటీ విజన్ 2030కి మద్దతు ఇవ్వడం." లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్టీఏ తెలిపింది.
కొత్త సిస్టమ్ ఇ-బైక్లపై అమర్చబడిన అధునాతన కెమెరాలు, సెన్సార్లను ఉపయోగిస్తుంది. వినియోగదారుల కదలికలకు అంతరాయం కలగకుండా ట్రాక్ల ఖచ్చితమైన విశ్లేషణ, పనితీరును పర్యవేక్షిస్తుందని ఆర్టీఏ వెల్లడించింది. స్మార్ట్ సిస్టమ్ కేవలం నాలుగు గంటల్లో 120 కిమీ సైక్లింగ్ ట్రాక్లను అంచనా వేయగలదు. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే వేగంలో 98 శాతం మెరుగుదల ఉంటుందని తెలిపింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







