ఈ-బైక్లపై స్మార్ట్ కెమెరాలు.. భద్రత పరిధిలోకి సైక్లింగ్, ఈ-స్కూటర్ ట్రాక్లు..!!
- February 21, 2025
దుబాయ్: సైక్లింగ్, ఇ-స్కూటర్ ట్రాక్లను పర్యవేక్షించడానికి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీలను ఉపయోగిస్తోంది. "నిర్వహణ సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేయడం, రహదారి భద్రతను మెరుగుపరచడం, సాఫ్ట్ మొబిలిటీ వినియోగదారుల (సైకిళ్లు,స్కూటర్లు) అనుభవాన్ని మెరుగుపరచడం, దుబాయ్ సస్టైనబుల్ మొబిలిటీ విజన్ 2030కి మద్దతు ఇవ్వడం." లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్టీఏ తెలిపింది.
కొత్త సిస్టమ్ ఇ-బైక్లపై అమర్చబడిన అధునాతన కెమెరాలు, సెన్సార్లను ఉపయోగిస్తుంది. వినియోగదారుల కదలికలకు అంతరాయం కలగకుండా ట్రాక్ల ఖచ్చితమైన విశ్లేషణ, పనితీరును పర్యవేక్షిస్తుందని ఆర్టీఏ వెల్లడించింది. స్మార్ట్ సిస్టమ్ కేవలం నాలుగు గంటల్లో 120 కిమీ సైక్లింగ్ ట్రాక్లను అంచనా వేయగలదు. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే వేగంలో 98 శాతం మెరుగుదల ఉంటుందని తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







