శ్రీశైలం టన్నెల్లో ప్రమాదం.. పలువురికి గాయాలు
- February 22, 2025
శ్రీశైలం: శ్రీశైలం టన్నెల్లో నేడు ప్రమాదం సంబవించింది.. టన్నెల్ 14వ కిలో మీటర్ల వద్ద ఒక్కసారిగా కుంగింది.. మూడు మీటర్ల మేర కుంగడంలో అక్కడ పని చేస్తున్న కార్మికులకు గాయాలయ్యాయి.. వెంటనే కార్మికులను చికిత్స్ కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, నల్గొండ నుంచి ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మూడు మీటర్ల మేర పైకప్పు కుప్పకూలినట్లు వార్తలు వస్తున్నాయి.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
తాజా వార్తలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!









