విశ్వాస సూత్రాలపై సౌదీ రాజ్యం స్థిరపడింది: రాజు సల్మాన్
- February 23, 2025
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ సౌదీ వ్యవస్థాపక దినోత్సవం వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఇది భద్రత, న్యాయం, అచంచలమైన విశ్వాస సూత్రాలపై సౌదీ రాజ్యం స్థాపించబడినప్పటి నుండి దాదాపు మూడు శతాబ్దాల జ్ఞాపకాలు ఇమిడి ఉన్నాయన్నారు. ఈ మేరకు అధికారికంగా సందేశాన్ని అందజేశారు.
సౌదీ వ్యవస్థాపక దినోత్సవం వార్షికోత్సవం పురస్కరించుకొని కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ నాయకులు, దేశాధినేతల నుండి అభినందన సందేశాలను అందుకున్నారు. దేశవ్యాప్తంగా సౌదీ పౌరులు ఫిబ్రవరి 22న వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భం 1727లో ఇమామ్ మొహమ్మద్ బిన్ సౌద్ మొదటి సౌదీ రాష్ట్రానికి పునాది వేసిన కీలక ఘట్టాన్ని స్మరించుకుంటుంది.
తాజా వార్తలు
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు







