రమదాన్.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిస్టెన్స్ లెర్నింగ్..!!
- February 27, 2025
యూఏఈ: రమదాన్ మాసంలో ప్రతి శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిస్టెన్స్ లెర్నింగ్ కోసం కేటాయించారు. అయితే, పవిత్ర మాసంలో శుక్రవారం పరీక్షల షెడ్యూల్లు ఆమోదించని విద్యార్థులకు ఇది వర్తించదని యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం మంత్రిత్వ శాఖ "కుటుంబంతో రమదాన్" కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. అంతకుముందు, రమదాన్ కోసం ప్రభుత్వ రంగ ఉద్యోగుల అధికారిక పని గంటలను కుదించారు. సోమవారం నుండి గురువారం వరకు పని వేళలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2.30 వరకు, శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. వేర్వేరు గంటలు పని చేసే ఉద్యోగులకు మినహాయింపులు వర్తిస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (ఫహర్) ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!







