రమదాన్.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిస్టెన్స్ లెర్నింగ్..!!
- February 27, 2025
యూఏఈ: రమదాన్ మాసంలో ప్రతి శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిస్టెన్స్ లెర్నింగ్ కోసం కేటాయించారు. అయితే, పవిత్ర మాసంలో శుక్రవారం పరీక్షల షెడ్యూల్లు ఆమోదించని విద్యార్థులకు ఇది వర్తించదని యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం మంత్రిత్వ శాఖ "కుటుంబంతో రమదాన్" కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. అంతకుముందు, రమదాన్ కోసం ప్రభుత్వ రంగ ఉద్యోగుల అధికారిక పని గంటలను కుదించారు. సోమవారం నుండి గురువారం వరకు పని వేళలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2.30 వరకు, శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. వేర్వేరు గంటలు పని చేసే ఉద్యోగులకు మినహాయింపులు వర్తిస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (ఫహర్) ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









