రమదాన్.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిస్టెన్స్ లెర్నింగ్..!!
- February 27, 2025
యూఏఈ: రమదాన్ మాసంలో ప్రతి శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిస్టెన్స్ లెర్నింగ్ కోసం కేటాయించారు. అయితే, పవిత్ర మాసంలో శుక్రవారం పరీక్షల షెడ్యూల్లు ఆమోదించని విద్యార్థులకు ఇది వర్తించదని యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం మంత్రిత్వ శాఖ "కుటుంబంతో రమదాన్" కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. అంతకుముందు, రమదాన్ కోసం ప్రభుత్వ రంగ ఉద్యోగుల అధికారిక పని గంటలను కుదించారు. సోమవారం నుండి గురువారం వరకు పని వేళలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2.30 వరకు, శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. వేర్వేరు గంటలు పని చేసే ఉద్యోగులకు మినహాయింపులు వర్తిస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (ఫహర్) ప్రకటించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









