సోక్రా తీరంలో హంప్బ్యాక్ వేల్ మృతిపై విచారణకు ఆదేశం..!!
- February 27, 2025
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లోని అల్ జజీర్ తీరంలో మరణించిన అరేబియా సముద్రపు హంప్బ్యాక్ వేల్ మరణంపై అల్ వుస్తా గవర్నరేట్లోని పర్యావరణ అథారిటీ (EA) దర్యాప్తు చేస్తోంది. రాయల్ ఒమన్ పోలీస్ (ROP), వ్యవసాయం, మత్స్య జలవనరుల మంత్రిత్వ శాఖతో సహా సంబంధిత అధికారుల సహకారంతో దర్యాప్తు జరుపుతున్నారు. మల్టీపార్టీ బృందం విచారణ పూర్తి కాగానే, వేల్ ను ఖననం చేస్తామన్నారు.
అరేబియా సముద్రపు హంప్బ్యాక్ వేల్ అరుదైన, అంతరించిపోతున్న జాతిగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్లో పేర్కొన్నారు. ఇది ఒమన్ సుల్తానేట్ సముద్రాలలో నివసించే 20 జాతుల వేల్స్ లలో ఒకటిగా గుర్తించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









