సోక్రా తీరంలో హంప్బ్యాక్ వేల్ మృతిపై విచారణకు ఆదేశం..!!
- February 27, 2025
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లోని అల్ జజీర్ తీరంలో మరణించిన అరేబియా సముద్రపు హంప్బ్యాక్ వేల్ మరణంపై అల్ వుస్తా గవర్నరేట్లోని పర్యావరణ అథారిటీ (EA) దర్యాప్తు చేస్తోంది. రాయల్ ఒమన్ పోలీస్ (ROP), వ్యవసాయం, మత్స్య జలవనరుల మంత్రిత్వ శాఖతో సహా సంబంధిత అధికారుల సహకారంతో దర్యాప్తు జరుపుతున్నారు. మల్టీపార్టీ బృందం విచారణ పూర్తి కాగానే, వేల్ ను ఖననం చేస్తామన్నారు.
అరేబియా సముద్రపు హంప్బ్యాక్ వేల్ అరుదైన, అంతరించిపోతున్న జాతిగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్లో పేర్కొన్నారు. ఇది ఒమన్ సుల్తానేట్ సముద్రాలలో నివసించే 20 జాతుల వేల్స్ లలో ఒకటిగా గుర్తించారు.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







