సోక్రా తీరంలో హంప్బ్యాక్ వేల్ మృతిపై విచారణకు ఆదేశం..!!
- February 27, 2025
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లోని అల్ జజీర్ తీరంలో మరణించిన అరేబియా సముద్రపు హంప్బ్యాక్ వేల్ మరణంపై అల్ వుస్తా గవర్నరేట్లోని పర్యావరణ అథారిటీ (EA) దర్యాప్తు చేస్తోంది. రాయల్ ఒమన్ పోలీస్ (ROP), వ్యవసాయం, మత్స్య జలవనరుల మంత్రిత్వ శాఖతో సహా సంబంధిత అధికారుల సహకారంతో దర్యాప్తు జరుపుతున్నారు. మల్టీపార్టీ బృందం విచారణ పూర్తి కాగానే, వేల్ ను ఖననం చేస్తామన్నారు.
అరేబియా సముద్రపు హంప్బ్యాక్ వేల్ అరుదైన, అంతరించిపోతున్న జాతిగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్లో పేర్కొన్నారు. ఇది ఒమన్ సుల్తానేట్ సముద్రాలలో నివసించే 20 జాతుల వేల్స్ లలో ఒకటిగా గుర్తించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







