సంపత్ నంది, గోపిచంద్ ల కాంబినేషన్లో కొత్తచిత్రం
- July 03, 2016
గోపీచంద్ ప్రస్తుతం ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ మూవీ 'ఆక్సిజన్'లో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా మరో కొత్త సినిమాకు గోపిచంద్ గ్రీన్సిగ్నల్ ఇచ్చాడట. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. 'రచ్చ'తో మాస్ డైరెక్టర్గా మెప్పించిన సంపత్ నంది..తర్వాత మాస్ మహారాజా రవితేజను 'బెంగాల్ టైగర్'గా తెరమీదకు తీసుకొచ్చాడు. తర్వాత చరణ్తో మరో సినిమాకు ప్లాన్ చేశాడు.. చరణ్కి కథ నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో...గోపీచంద్తో సినిమాకు ప్లాన్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. శంఖం, రెబల్ చిత్రాలను నిర్మించిన జె.భగవాన్, జె.పుల్లారావు ఈ సినిమాను నిర్మించబోతున్నారట.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









