రియాద్ లో అర్ధరాత్రి 2వరకు మెట్రో.. అర్ధరాత్రి 3వరకు బస్ సర్వీసులు..!!
- February 28, 2025
రియాద్: రియాద్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పవిత్ర రమదాన్ మాసంలో రియాద్ మెట్రో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల రోజువారీ ఆపరేటింగ్ వేళలను ప్రకటించింది. రియాద్ మెట్రో శుక్రవారం మినహా అన్ని రోజులలో అర్ధరాత్రి 2:00 గంటల వరకు నడుస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు తెల్లవారుజామున 3:00 గంటల వరకు పనిచేస్తాయి. రియాద్ మెట్రో శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటల తర్వాత మాత్రమే పనిచేస్తాయి. ఈ సేవ తెల్లవారుజామున 3:00 గంటల వరకు కొనసాగుతుంది. రమదాన్ సందర్భంగా రైలు, బస్సు సర్వీసుల సవరించిన షెడ్యూల్ ఇలా ఉంది.
రియాద్ మెట్రో
ఆదివారం నుండి గురువారం వరకు: 8:00 AM నుండి 2:00 AM వరకు
శుక్రవారం: 12:00 PM నుండి 3:00 AM వరకు
శనివారం: 10:00 AM నుండి 2:00 AM వరకు
ప్రజా రవాణా బస్సులు
రోజూ 6:30 AM నుండి 3:00 AM వరకు
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







