రియాద్ లో అర్ధరాత్రి 2వరకు మెట్రో.. అర్ధరాత్రి 3వరకు బస్ సర్వీసులు..!!
- February 28, 2025
రియాద్: రియాద్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పవిత్ర రమదాన్ మాసంలో రియాద్ మెట్రో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల రోజువారీ ఆపరేటింగ్ వేళలను ప్రకటించింది. రియాద్ మెట్రో శుక్రవారం మినహా అన్ని రోజులలో అర్ధరాత్రి 2:00 గంటల వరకు నడుస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు తెల్లవారుజామున 3:00 గంటల వరకు పనిచేస్తాయి. రియాద్ మెట్రో శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటల తర్వాత మాత్రమే పనిచేస్తాయి. ఈ సేవ తెల్లవారుజామున 3:00 గంటల వరకు కొనసాగుతుంది. రమదాన్ సందర్భంగా రైలు, బస్సు సర్వీసుల సవరించిన షెడ్యూల్ ఇలా ఉంది.
రియాద్ మెట్రో
ఆదివారం నుండి గురువారం వరకు: 8:00 AM నుండి 2:00 AM వరకు
శుక్రవారం: 12:00 PM నుండి 3:00 AM వరకు
శనివారం: 10:00 AM నుండి 2:00 AM వరకు
ప్రజా రవాణా బస్సులు
రోజూ 6:30 AM నుండి 3:00 AM వరకు
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









