ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: రచిన్, విలియమ్సన్ సెంచరీలు..
- March 05, 2025
పాకిస్తాన్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహౌర్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీస్లో కివీస్ రచిన్ రవీంద్ర, కెన్ విలియ్సన్ సెంచరీలతో మెరిశారు. దీంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 366 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 48 పరుగుల వద్ద 21 పరుగులు చేసి ఓపెనర్ విల్ యంగ్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్తో రచిన్ రవీంద్ర 164 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. రచిన్ రవీంద్ర 101 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 108 రన్స్ చేసి ఔటయ్యాడు. రచిన్ ఔటయ్యక కేన్ విలియమ్సన్ 94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ 37 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 49 పరుగులు చేశాడు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









