కార్మికులకు విద్యార్థుల 'బహుమతులు'
- July 04, 2016
రమదాన్ ఛారిటీ డ్రైవ్లో భాగంగా అకడమిక్ సిటీలోని కన్స్ట్రక్షన్ సైట్ వద్ద అమిటీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, సిబ్బంది, వలంటీర్స్ 11,000 గిఫ్ట్ ప్యాక్లను కార్మికులకు అందజేశారు. 100 మందికి పైగా బ్లూ కాలర్డ్ కార్మికులు ఈ బహుమతుల్ని అందుకున్నారు. దుబాయ్ నిర్మాణంలో వీరంతా తెరవెనుక భాగస్వాములుగా వ్యవహరిస్తుండడాన్ని విద్యార్థులు అభినందించారు. కార్మికులు దుబాయ్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారనీ, వారికి బహుమతులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రజత్ సింగ్ చెప్పారు. క్యాంపెయిన్ ఆర్గనైజర్స్, విద్యార్థులు సేవా రంగంలో చూపుతున్న శ్రద్ధను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, కార్మికులు తమకు విద్యార్థులు బహుమతులు అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









