కార్మికులకు విద్యార్థుల 'బహుమతులు'
- July 04, 2016
రమదాన్ ఛారిటీ డ్రైవ్లో భాగంగా అకడమిక్ సిటీలోని కన్స్ట్రక్షన్ సైట్ వద్ద అమిటీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, సిబ్బంది, వలంటీర్స్ 11,000 గిఫ్ట్ ప్యాక్లను కార్మికులకు అందజేశారు. 100 మందికి పైగా బ్లూ కాలర్డ్ కార్మికులు ఈ బహుమతుల్ని అందుకున్నారు. దుబాయ్ నిర్మాణంలో వీరంతా తెరవెనుక భాగస్వాములుగా వ్యవహరిస్తుండడాన్ని విద్యార్థులు అభినందించారు. కార్మికులు దుబాయ్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారనీ, వారికి బహుమతులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రజత్ సింగ్ చెప్పారు. క్యాంపెయిన్ ఆర్గనైజర్స్, విద్యార్థులు సేవా రంగంలో చూపుతున్న శ్రద్ధను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, కార్మికులు తమకు విద్యార్థులు బహుమతులు అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







