నైజీరియన్లపై దాడి కేసులో 10 మందిపై కేసు నమోదు
- March 28, 2017గ్రేటర్ నోయిడాలో నైజీరియన్లపై జరిగిన దాడి కేసుపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్కు సూచించారు. దాడిలో వంద మందికి పైగా ఉన్నారని, వారిలో 10 మంది ప్రధాన నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మరోవైపు నైజీరియన్లపై దాడిని ఆ దేశ విద్యార్థుల సంఘం తీవ్రంగా ఖండించింది. సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో సమావేశమయ్యారు నైజీరియన్ ప్రతినిధులు. నైజీరియన్లు సప్లై చేసిన డ్రగ్స్ తీసుకుని స్థానికుడు మృతి చెందాడంటూ ఆగ్రహించారు జనం. దీంతో దొరికిన వారిపై దొరికినట్లు కొట్టారు.
తాజా వార్తలు
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్