పశ్చిమబెంగాల్లో రూ. 70 కోట్ల విలువ చేసే పాము విషం పట్టివేత
- May 25, 2017బంగారం, డ్రగ్స్, అరుదైన వస్తువులు, జంతువులు డ్రగ్స్ని స్మగ్లింగ్ చేస్తారని వింటూనే ఉన్నాం.. కానీ తాజాగా పాము విషాన్ని కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే నమ్మశక్యంగా లేదు కదా..! అవును పాము విషాన్ని స్మగింగ్ చేస్తూ పోలీసులకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే...
పశ్చిమబెంగాల్లో ఇద్దరు వ్యక్తులనుంచి రెండు జగ్గుల నిండా ఉన్న పాము విషాన్ని సశస్త్ర సీమాబల్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీని విలువ సుమారు రూ. 70 కోట్ల వరకు ఉంటుందని చెప్పాయి. డార్జిలింగ్ జిల్లాలోని బతాసి, పనితంకి మధ్య వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెప్పారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి