హెలిక్యాప్టర్, విమానం ఢీ
- November 17, 2017వాడిసన్ :హెలిక్యాప్టర్, విమానం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ ఘటన వాడిసన్ సమీపంలో చోటు చేసుకొంది. ప్రాణాలు కాపాడడమే తమ ప్రాధాన్యతగా పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదానికి గురైన హెలిక్యాప్టర్, విమానం వైకోంబ్ ఎయిర్ పార్క్కు సంబంధించినవి. ప్రమాదానికి గురైన విమానం సెసినీ 152 .
స్థానిక కాలమాన ప్రకారంగా 12 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకొందని వైకోంబ్ విమాన అధికారులు ప్రకటించారు. ఈ ఘటన స్థలంలో ఫైరింజన్లు అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ ఘటన కారణంగా వాడిసన్ సమీపంలో రోడ్డు మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్