వైద్యలోపం ఆరోపణల నేపథ్యంలో తొలగించిన డాక్టర్ ను మరల విధులలోనికి తీసుకోమన్న కోర్టు
- January 18, 2018కువైట్ : ఒక రోగి మరణానికి దారితీసిన వైద్యపరమైన ఒక తీవ్రమైన తప్పు చేశాడని డాక్టర్ పై దర్యాప్తు కమిటీ చేసిన ఆరోపణలపై తొలగించిన అదే వైద్యుడిని తిరిగి ఉద్యోగం లోనికి తీసుకోవాలని సమగ్ర కోర్టు బుధవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన పరిపాలనా నిర్ణయాన్ని రద్దు చేసింది. ఒక ప్రవాసియ వైద్యుడిని తన పబ్లిక్ ఆసుపత్రుల ప్రమాద విభాగంలో పనిచేయడానికి ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆ డాక్టర్ ను దేశంలోకి తీసుకువచ్చారని వైద్య ర్గాలు వివరించాయి. ఒక రోగి మరణానికి దారితీసిన వైద్యపరమైన ఒక తీవ్రమైన దోషం ఆరోపిస్తూ ఆ వైద్యుడిని నిషేధించారు. డాక్టర్ న్యాయవాది ఖలేద్ తహర్ తన క్లయింట్ ఇంతకుముందు ఇటువంటి ఆరోపణ కోసం కోర్టుకు సూచించబడ్డారని వాదించారు, వీటిలో మొదటిసారి మరియు అప్పీల్ కోర్టులు అతనిని నిర్దోషులుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు