హైదరాబాద్ లో నేటి నుంచి ప్రపంచ ఐటీ కాంగ్రెస్
- February 18, 2018హైదరాబాద్: హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. నేటి నుంచి ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సును నిర్వహించనున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఐటి కాంగ్రెస్కు సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి రవిశంకర్ప్రసాద్ హాజరుకానున్నారు. 30 దేశాల నుంచి 2 వేలకుపైగా ప్రతినిధులు పాల్గొంటారు. డిజిటల్ గ్రామస్థులతో ఐటీ దిగ్గజాలు ముచ్చటించనున్నారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం