హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం

- April 26, 2024 , by Maagulf
హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం

హైదరాబాద్: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం ప్రత్యేక విమానంలో హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి విచ్చేశారు. ఉప రాష్ట్రపతికి రాష్ట్ర రవాణా అండ్ బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హార్కర వేణుగోపాల్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com