తెలంగాణలోని జీనోమ్ వ్యాలీ క్లస్టర్ ఆసియాలోనే అతిపెద్దది: మంత్రి కేటీఆర్
- February 22, 2018తెలంగాణలో సులభతర వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. జీనోమ్ వ్యాలీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో బయో ఏషియా సదస్సును కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సు మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ సదస్సుకు 52 దేశాల నుంచి 1600 మంది ప్రతినిధులు తరలివచ్చారు. రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీ క్లస్టర్ ఆసియాలోనే అతిపెద్దదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. జీనోమ్ వ్యాలీకి ఫార్మా కంపెనీలను ఆహ్వానిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధికి ప్రభుత్వం మరింత దృష్టి పెట్టిందన్న కేటీఆర్.. లైఫ్ సైన్సెస్ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం