15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- April 27, 2024రియాద్: రియాద్లో అనేక ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు అవుతున్నట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ అల్-అబ్దాలీ తెలిపారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని ప్రామాణిక ఫుడ్ కోర్టులలో మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 15 సంఘటనలు ఒకే ఫుడ్ కోర్టులో గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దానిపై చర్యలు తీసుకున్నామని ఆ ఫుడ్ కోర్ట్ ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. బాధిత వ్యక్తులు అవసరమైన వైద్య సంరక్షణను పొందారని, పరిస్థితిని మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్