బస్సు ప్రమాదం.. 38 మంది మృతి
- March 13, 2018అడిస్ అబబా: ఇథియోపియాలో ఘోరం జరిగింది. ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ దుర్ఘటనలో 38 మంది మరణించారు. మరింత తాజా సమాచారం అందాల్సి ఉంది. ఉత్తర ఇథియోపియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది. ఓ లోయలోకి బస్సు పడడం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరణించిన 38 మంది ప్రయాణికుల్లో 28 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. అమ్హరా రాష్ట్రంలోని లిగాంబో జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం