మళ్ళీ కాలేజీకి వెళ్తున్న 'సాయి పల్లవి'
- March 20, 2018నటి సాయిపల్లవి టీచర్గా ఎంట్రీ ఇచ్చి స్టూడెంట్ అయిపోయింది. ఫిదా, ఎంసీఏ సినిమాల్లో స్టూడెంట్గా నటించిన ఈ మలయాళ కుట్టి మరోసారి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయింది. శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'పడి పడి లేచె మనసు'లో సాయి పల్లవి నాయిక. ఈ సినిమా షూటింగ్ కోల్కతాలో జరుగుతోంది. చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్గా నటిస్తుందని సమాచారం. సాయిపల్లవి రియల్ లైఫ్లోనూ బీడీఎస్ పూర్తి చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం