తీవ్రవాద విచారణకు నిందితులు
- March 21, 2018మనామా: "బహ్రెయిన్ లో విప్లవం కోసం సీక్రెట్ ఇంటెలిజెన్స్ అథారిటీ ఫర్ బహ్రెయిన్" లేదా " ఎస్ ఐ ఏ " విచారణకు 11 మంది అనుమానితులను టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ వద్దకు బుధవారం పంపింది. తీవ్రవాద గ్రూపు టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వకేట్ జనరల్ ఛాన్సలర్ అహ్మద్ అల్ హమ్మాడి చీఫ్ తెలిపిన వివరాల ప్రకారం 7 గురు అనుమానితులు తమ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపింది. ఈ కేసును ఏప్రిల్ 12, 2018 న హై క్రిమినల్ కోర్టు విచారణకు రానున్నట్లు తెలిపింది. తీవ్రవాది ముఠాని ఏర్పాటు చేయడం, హింస, అరెస్టు చేయడం, ఒక వ్యక్తిని నిర్బంధించడం, తీవ్రవాదంలో చేర్పించించేందుకు బలవంతం చేయడం, కిడ్నాప్, బలవంతంగా దొంగతనం చేయడం, తీవ్రవాదం గూర్చి ప్రచారం చేయడం నేరం. భద్రతా సంస్థలతో సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను కిడ్నాప్ చేసేందుకు, తీవ్రవాది ముఠా (ఎస్ ఐ ఏ ) ఏర్పాటు చేసినట్లు నేర పరిశోధకులు కనుగొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా