వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- May 16, 2024
కువైట్ :వీసా ఆమోదం కోసం లంచం తీసుకున్నందుకు రెసిడెన్సీ వ్యవహారాల శాఖ ఉద్యోగికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కాసేషన్ కోర్ట్ సమర్థించింది. నివేదిక ప్రకారం, ఎంట్రీ వీసా లావాదేవీని పూర్తి చేయడానికి బదులుగా ఒక పాకిస్థానీ నుండి ఉద్యోగి KD 500 లంచం అందుకున్నాడు. ఈ ఘటన గతేడాది జూన్లో జరిగినట్లు పేర్కొంది. అక్రమ లావాదేవీ కెమెరాలో రికార్డు కావడంతో సదరు ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







