వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- May 16, 2024
కువైట్ :వీసా ఆమోదం కోసం లంచం తీసుకున్నందుకు రెసిడెన్సీ వ్యవహారాల శాఖ ఉద్యోగికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కాసేషన్ కోర్ట్ సమర్థించింది. నివేదిక ప్రకారం, ఎంట్రీ వీసా లావాదేవీని పూర్తి చేయడానికి బదులుగా ఒక పాకిస్థానీ నుండి ఉద్యోగి KD 500 లంచం అందుకున్నాడు. ఈ ఘటన గతేడాది జూన్లో జరిగినట్లు పేర్కొంది. అక్రమ లావాదేవీ కెమెరాలో రికార్డు కావడంతో సదరు ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









