పని అనుమతిల ఆమోదం కోసం కార్మికులకు తప్పనిసరి పరీక్ష
- March 22, 2018కువైట్:100 వృత్తులు కోసం నిపుణులైన కార్మికులను ఆయా పనులలో ఆమోదించడానికి ఒక సమీకృత భావనను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ప్రతిపాదించింది. తమ దేశాల్లోని కార్మికులకు ఈ తరహా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పుడు పని అనుమతిల ఆమోదం కోసం ఈ చర్యలు ప్రాథమిక పరిస్థితిగా మారుతుందని స్థానిక పత్రికలు నివేధిస్తున్నాయి. విద్యుత్ పని, వడ్రంగి, మెకానిక్, రాడ్ బెండింగ్ మరియు ఇతర పారిశ్రామిక సంబంధిత పనులతో సహా 10 టెక్నాలజీ వృత్తులతో ప్రారంభించి ఈ విధానం క్రమంగా వర్తించబడుతుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ఆమోదం పొందిన సంస్థల ద్వారా , అకాడెమీలు, ఆ దేశాలలో నిపుణులైన కార్మకులు ప్రపంచంలో దాదాపు 5,500 ఆమోదం పొందిన సంస్థలతో కలిసి పనిచేయనుంది మరియు అక్కడ శిక్షణ పొందిన వారిలో ముగ్గురు కువైట్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?