సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- April 29, 2024
మస్కట్: సౌదీ అరేబియా రాజ్యానికి చెందిన బోర్డ్ ఆఫ్ గ్రీవెన్స్ (KSA)కు ప్రతినిధి బృందంతో ఆదివారం సుప్రీంకోర్టు ఛైర్మన్ సయ్యద్ ఖలీఫా సయీద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని పెంపొందించడమే ఈ సమావేశం లక్ష్యమని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియలో ఆధునిక పద్ధతులతో పరిచయం పొందడానికి, ఈ రంగంలో నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ద్వైపాక్షిక సందర్శనల ప్రాముఖ్యతను అల్ బుసైది చెప్పారు. ఇదిలా ఉండగా, సౌదీ ప్రతినిధి బృందానికి ఒమన్లో అడ్మినిస్ట్రేటివ్ న్యాయవ్యవస్థ అభివృద్ధి గురించి వివరించారు. వారు సుప్రీంకోర్టును కూడా సందర్శించారు. వివిధ హాలులు మరియు సౌకర్యాలను వీక్షించారు.
తాజా వార్తలు
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- దుబాయ్లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!
- హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్.. ఒమన్ ప్లాన్..!!
- నకిలీ బంగారం విక్రయం.. అనుమానితుడు అరెస్ట్..!!
- జీతం చాలడం లేదు: 98% మంది యూఏఈ ఉద్యోగులు కంపెనీ మారడానికి రెడీ
- తిరుమల: తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్
- ఫ్రాడ్ జరిగితే డబ్బులు వెనక్కి! RBI కొత్త పాలసీ ఇదే!
- విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం









