సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- April 29, 2024మస్కట్: సౌదీ అరేబియా రాజ్యానికి చెందిన బోర్డ్ ఆఫ్ గ్రీవెన్స్ (KSA)కు ప్రతినిధి బృందంతో ఆదివారం సుప్రీంకోర్టు ఛైర్మన్ సయ్యద్ ఖలీఫా సయీద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని పెంపొందించడమే ఈ సమావేశం లక్ష్యమని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియలో ఆధునిక పద్ధతులతో పరిచయం పొందడానికి, ఈ రంగంలో నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ద్వైపాక్షిక సందర్శనల ప్రాముఖ్యతను అల్ బుసైది చెప్పారు. ఇదిలా ఉండగా, సౌదీ ప్రతినిధి బృందానికి ఒమన్లో అడ్మినిస్ట్రేటివ్ న్యాయవ్యవస్థ అభివృద్ధి గురించి వివరించారు. వారు సుప్రీంకోర్టును కూడా సందర్శించారు. వివిధ హాలులు మరియు సౌకర్యాలను వీక్షించారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్