సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- April 29, 2024మస్కట్: సౌదీ అరేబియా రాజ్యానికి చెందిన బోర్డ్ ఆఫ్ గ్రీవెన్స్ (KSA)కు ప్రతినిధి బృందంతో ఆదివారం సుప్రీంకోర్టు ఛైర్మన్ సయ్యద్ ఖలీఫా సయీద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని పెంపొందించడమే ఈ సమావేశం లక్ష్యమని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియలో ఆధునిక పద్ధతులతో పరిచయం పొందడానికి, ఈ రంగంలో నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ద్వైపాక్షిక సందర్శనల ప్రాముఖ్యతను అల్ బుసైది చెప్పారు. ఇదిలా ఉండగా, సౌదీ ప్రతినిధి బృందానికి ఒమన్లో అడ్మినిస్ట్రేటివ్ న్యాయవ్యవస్థ అభివృద్ధి గురించి వివరించారు. వారు సుప్రీంకోర్టును కూడా సందర్శించారు. వివిధ హాలులు మరియు సౌకర్యాలను వీక్షించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ