సిరియాలో ఆగని మారణ హోమం
- April 09, 2018సిరియాలోని డౌమా పట్టణంలో రసాయన దాడులు జరిగిన మరుసటి రోజే మరో ప్రాంతంలో క్షిపణి దాడులు చోటుచేసుకున్నాయి. తైఫూర్లోని సిరియా సైనిక ఎయిర్బేస్పై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం చోటు చేసుకున్న రసాయన దాడులపై సిరియా, దాని మిత్ర పక్షాలను అమెరికా హెచ్చరించినా ఈ క్షిపణి దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. 'సిరియాలో రసాయన ఆయుధాలు ఉపయోగించేవారిని పట్టుకునేందుకు దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తాం' అని పెంటగాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం