టిటిడి ఛైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్
- April 20, 2018తిరుమల : టిటిడి ఛైర్మన్ పదవిని పుట్టా సుధాకర్ యాదవ్కే కేటాయిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జిఎస్ఎస్ శివాజీ, రాయపాటి, బొండాఉమా, పార్థసారథి, కాంగ్రెస్ నుంచి వచ్చిన రుదర్రాజు పద్మరాజును సభ్యులుగా నియమించింది. తెలంగాణ నుంచి సభ్యులుగా ఇనుగాల పెద్దారెడ్డితో పాటు ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న సండ్ర వెంకటవీరయ్యను నియమించింది. జిల్లాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపిక కూర్పును అధికారపక్షం పూర్తిచేసింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన