కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష

- May 08, 2024 , by Maagulf
కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష

  కువైట్: కువైట్ టవర్స్ టిక్కెట్‌ను ఫోర్జరీ చేసి KD 29,000 తస్కరించినందుకు  కువైట్ క్రిమినల్ కోర్ట్ ఈజిప్టు ఉద్యోగికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అధికారిక నివేదిక ప్రకారం.. అతను దాదాపు KD 29,000 విలువైన కువైట్ టవర్ నకిలీ టిక్కెట్లను ముద్రించి రెండేళ్లలో వాటిని విక్రయించాడు. అతను డేటాబేస్‌లోకి చొరబడి సమాచారం మరియు తేదీలను కూడా తారుమారు చేశాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com