కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- May 08, 2024కువైట్: కువైట్ టవర్స్ టిక్కెట్ను ఫోర్జరీ చేసి KD 29,000 తస్కరించినందుకు కువైట్ క్రిమినల్ కోర్ట్ ఈజిప్టు ఉద్యోగికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అధికారిక నివేదిక ప్రకారం.. అతను దాదాపు KD 29,000 విలువైన కువైట్ టవర్ నకిలీ టిక్కెట్లను ముద్రించి రెండేళ్లలో వాటిని విక్రయించాడు. అతను డేటాబేస్లోకి చొరబడి సమాచారం మరియు తేదీలను కూడా తారుమారు చేశాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..