కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- May 08, 2024
కువైట్: కువైట్ టవర్స్ టిక్కెట్ను ఫోర్జరీ చేసి KD 29,000 తస్కరించినందుకు కువైట్ క్రిమినల్ కోర్ట్ ఈజిప్టు ఉద్యోగికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అధికారిక నివేదిక ప్రకారం.. అతను దాదాపు KD 29,000 విలువైన కువైట్ టవర్ నకిలీ టిక్కెట్లను ముద్రించి రెండేళ్లలో వాటిని విక్రయించాడు. అతను డేటాబేస్లోకి చొరబడి సమాచారం మరియు తేదీలను కూడా తారుమారు చేశాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







