అమర్నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్
- April 25, 2018అమర్నాథ్ యాత్రికులకు స్పాట్ రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్ 28న(జ్వేష్ఠపూర్ణిమనాడు) ఈ యాత్ర ప్రారంభమై ఆగస్టు 26న ముగుస్తుంది. సాధారణంగా ఈ యాత్రకు వెళ్లేవారు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటారు. ఈ ఏడాది నుంచి స్పాట్ రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోలేని వారు నేరుగా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జమ్ములోని వైష్ణవి ధామ్, సరస్వతి ధామ్, జమ్మూ హాట్, గీతాభవన్-రాంమందిర్ కేంద్రాల్లో ఈ స్పాట్ రిజిస్ట్రేషన్కు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా