భోగిరెడ్డి పల్లి లో శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
- April 28, 2018కృష్ణా జిల్లా:భోగిరెడ్డి పల్లి లో శ్రీ వేణుగోపాల స్వామి వారిని APNRI మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు.ఆలయ పురోహితులు మంత్రిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయ ధర్మకర్త శ్రీ పింగళి ప్రసాద్ ఫోటోకి మంత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఆలయ కమిటీ సభ్యులు చిత్రపు సూర్యనారాయణ(ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది),కల్యాణి(ఉపాధ్యాయురాలు)దంపతులు మంత్రిని ఘనంగా సత్కరించారు.అనంతరం మంత్రి సైకిల్ యాత్రలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు