ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్తో డీలింగ్స్ వద్దు: ఇన్వెస్టర్లకు యూఏఈ హెచ్చరిక
- May 02, 2018ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ అనే అన్ రెగ్యులేటెడ్ కంపెనీతో ఇన్వెస్టర్లు ఎలాంటి డీలింగ్స్ జరపవద్దని యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెక్యూరిటీస్ రెగ్యులేటర్ హెచ్చరించింది. అయితే ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ సంస్థ ఇప్పటిదాకా ఈ విషయమై తన స్పందనను తెలియజేయలేదు. యూఏఈ సహా ఆసియా, గల్ఫ్కి చెందిన పలు దేశాల్లోని ఇన్వెస్టర్లతో ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ కలిసి పనిచేస్తోంది. అయితే అన్ రెగ్యులేటెడ్ కంపెనీ కావడంతో ఈ సంస్థతో లావాదేవీలు ప్రమాదకరమని యూఏఈ తన హెచ్చరికలో పేర్కొంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించడానికి లైసెన్స్ లేకపోయినా వందల వేల డాలర్స్ని ఆసియా ఇన్వెస్టర్స్ నుంచి మేనేజ్ చేస్తున్నట్లుగా జనవరిలో రాయిటర్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్