34 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిపోర్టేషన్
- May 02, 2018_1525324922.jpg)
మస్కట్: 30 మందికి పైగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బుధవారం డిపోర్టేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకుగాను, వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడ్డాయి. జ్యుడీషియల్ రూలింగ్స్ నేపథ్యంలో వీరిని దేశం నుంచి తరలించామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మొత్తం 34 మందిని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా గుర్తించి సుల్తానేట్లోనని చట్టాల ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు