దోఫార్ లో ఉద్యోగులకు 3 రోజుల సెలవు
- May 26, 2018మస్కట్: మెకును తుపాను నేపథ్యంలో మెజెస్టీ సుల్తాన్ కబూస్ బిన్ సైద్, మూడు రోజులపాటు అధికారిక సెలవుకు ఆదేశాలు జారీ చేశారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలోని ఉద్యోగులకు ఈ లీవ్ వర్తిస్తుంది. అయితే ఈ సెలవుల నుంచి కొన్ని శాఖలకు మినహాయింపునిచ్చారు. మరోపక్క, ప్రైవేటు సంస్థలకు సైతం సెలవుల్ని ప్రకటించారు. తుపాను బీభత్సం నేపథ్యంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క, తుపాను మిగిల్చిన బీభత్సం నుంచి తేరుకోవడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి. తప్పిపోయినవారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడ్డవారికి తక్షణ వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!