మెకును తుపాన్ ఎఫెక్ట్: 12 ఏళ్ళ బాలిక మృతి చెందింది
- May 26, 2018మస్కట్: సైక్లోన్ మెకును గాలుల ధాటికి ఓ విద్యార్థిని గోడకు బలంగా గుద్దుకుని, తీవ్ర గాయాల పాలయి మృతి చెందింది. సుల్తాన్ కబూస్ ఆసుపత్రిలో బాలిక తుది శ్వాస విడిచిందని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. తుపాను నేపథ్యంలో దోఫార్ రెసిడెంట్స్, అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్క్ చేయొద్దని వారు హెచ్చరించారు. కేటగిరీ 2కి చెందిన తుపాను మెకును కారణంగా భారీ వర్షాలు, భయంకరమైన వేగంతో గాలులు వీస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుపాను తీవ్రత తగ్గే వరకు సురక్షితమైన ప్రాంతాల్లో వుండాలని ప్రజలకు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!