'దాస్ కాపిటల్' లోని ఒక పేజీ వేలం ఎంతో తెలుసా!!
- May 26, 2018కమ్యూనిస్ట్ మేధావి కారల్ మార్క్స్ సిద్ధాంతాలు ప్రపంచంలో ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. ఆయన రాసిన 'దాస్ కాపిటల్' రాత ప్రతిలోని ఒక పేజీ ఏకంగా 5,23,000 డాలర్లు (సుమారు రూ.3.5 కోట్లు) పలికింది. మార్క్స్ ద్విశతాబ్ది జయంత్యుత్సవాల సందర్భంగా ఈ నెల 3న చైనాలోని బీజింగ్లో ఈ రాత ప్రతిని వేలం వేశారు. సెప్టెంబర్ 1850 నుంచి 1853 ఆగస్టు మధ్య లండన్లో దాస్ కాపిటల్ కోసం మార్క్స్ తయారు చేసుకున్న 1,250 పేజీల రాత ప్రతిలోనిదే ఆ పేజీ అని చెబుతున్నారు. చైనాకు చెందిన ఫెంగ్లుంగ్ అనే వ్యాపారవేత్త ఈ వేలం వేశారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి