రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం తాయిలాలు..
- June 01, 2018తెలంగాణా రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్రకటన చేయనున్నారు. 50 వేల కొలువులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటించిన పోలీస్ ఉద్యోగాలు 18,428 ఉండగా, వివిధ శాఖల్లోని మరో 32 వేల ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన చేయనున్నారు. అవి..
* విద్యుత్ శాఖలో 13 వేల పోస్టులు
* సింగరేణిలో 7 వేల పోస్టులు
* గ్రూప్ -1 కింద 34 డిప్యూటీ కలెక్టర్లు
* జిల్లా రిజిస్ట్రార్లు, వాణిజ్య పన్నుల అధికారులు, ఎంపీడీవోలు కలిపి 200 నుంచి 300 పోస్టులు
* రెవెన్యూ శాఖలో 1237 పోస్టులు. వీటిలో 217 జూనియర్ అసిస్టెంట్, 292 టైపిస్ట్, 13 సీనియర్ స్టెనో, 700 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు.
* సివిల్ ఎస్సైలు 710, సివిల్ కానిస్టేబుళ్లు 5,909
* ఏఆర్ కానిస్టేబుళ్లు 5,273
* 4,816 టీఎస్ఎస్పీ (పురుషులు)
* 485 టీఎస్పీఎఫ్ కానిస్టేబుళ్ల పోస్టులు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం