హైదరాబాద్లో మాదాల రంగారావు సంస్మరణ సభ
- June 07, 2018విప్లవ చిత్రాల నటుడు మాదాల రంగారావు సంస్మరణ సభ హైదరాబాద్ లో జరిగింది. బుధవారం గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ సభలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మాదాల చిత్రపటానికి నివాళులు అర్పిం చారు. నటునిగా, వ్యక్తిగా మాదాల రంగా రావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, ఆర్. నారాయణమూర్తి, బ్రహ్మానందం, వందేమాతరం శ్రీనివాస్, దర్శకుడు గోపిచంద్, నిర్మాత పోకూరి బాబూరావుతో పాటుగా కమ్యూనిస్టు పార్టీ నేతలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు