హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన వ్యక్తులు వీరే..
- July 11, 2018హైదరాబాద్ పోలీసులు చివరిసారిగా 2014లో నగర బహిష్కరణ విధించారు. ప్రముఖ రౌడీ షీటర్ మహ్మద్ జబీర్ను 2014లో పోలీసులు నగరం నుంచి బహిష్కరించారు. అంతకుముందు ఆర్థిక నేరాలతో పాటు, మత సమారస్యాన్ని దెబ్బతీస్తున్నారనే వివిధ కారణాలతో యూసుఫ్ అలియాస్ జంగ్లీ యూసఫ్, మహ్మద్ కైసర్, లేడీ డాన్ ఫరాహ్ ఫాతిమలకు నగర బహిష్కరణ విధించారు. తాజాగా కత్తి మహేష్, స్వామిజీ పరిపూర్ణానందను బహిష్కరించారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు