'జమిలి'కి మద్దతుపలికిన రజినీకాంత్
- July 15, 2018చెన్నై: త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇటీవల ప్రకటించిన తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ తాజాగా 'ఒకదేశం-ఒకేసారి ఎన్నిక' ప్రతిపాదనపై స్పందించారు. ఇందుకు తన మద్దతు ప్రకటించారు. 'ఒకదేశం ఒకేసారి ఎన్నిక' మంచి ఆలోచనగా చెప్పారు. ఇందువల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని రజినీకాంత్ పేర్కొన్నారు.
ఏకకాలంలో పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు కేంద్ర చేస్తున్న కసరత్తులో భాగంగా ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ప్రకటించాయి. 'జమిలి' ఎన్నికలకు అన్నాడీఎంకే, టీఆర్ఎస్, జేడీయూ వంటి పార్టీలు సానుకూలంగా స్పందించగా, డీఎంకే, టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్