'పనస ఎంటర్ప్రైజెస్' ద్వారా తెలంగాణలో గోవా కింగ్ బీర్
- July 17, 2018హైదరాబాద్:సినీ పరిశ్రమతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన రవికుమార్ పనస, బెవరేజెస్ బిజినెస్లో ప్రతిష్టాత్మకమైన విజయం దిశగా ముందడుగు వేశారు. గోవా కింగ్ బీర్, ఎంత పాపులరో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ బీర్ని తెలంగాణలో పనస ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది. ఈ అవకాశం తనకు ఇచ్చినందుకుగాను గోవా కింగ్ బీర్ అధినేత, సినీ నటుడు, బడా పారిశ్రామికవేత్త సచిన్ జోషీకి కృతజ్ఞతలు తెలిపారు రవికుమార్ పనస. సచిన్ జోషితో తన అనుబంధం గురించి చెబుతూ, ఆయన తనకు గ్రేట్ మెంటార్ అనీ, బెస్ట్ సపోర్టర్ అలాగే గురు అని రవికుమార్ పనస చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం