'పనస ఎంటర్ప్రైజెస్' ద్వారా తెలంగాణలో గోవా కింగ్ బీర్
- July 17, 2018హైదరాబాద్:సినీ పరిశ్రమతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన రవికుమార్ పనస, బెవరేజెస్ బిజినెస్లో ప్రతిష్టాత్మకమైన విజయం దిశగా ముందడుగు వేశారు. గోవా కింగ్ బీర్, ఎంత పాపులరో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ బీర్ని తెలంగాణలో పనస ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది. ఈ అవకాశం తనకు ఇచ్చినందుకుగాను గోవా కింగ్ బీర్ అధినేత, సినీ నటుడు, బడా పారిశ్రామికవేత్త సచిన్ జోషీకి కృతజ్ఞతలు తెలిపారు రవికుమార్ పనస. సచిన్ జోషితో తన అనుబంధం గురించి చెబుతూ, ఆయన తనకు గ్రేట్ మెంటార్ అనీ, బెస్ట్ సపోర్టర్ అలాగే గురు అని రవికుమార్ పనస చెప్పారు.
తాజా వార్తలు
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి