పౌరులకు సేఫ్టీ అడ్వయిజరీ జారీ చేసిన ఒమన్
- August 09, 2018మస్కట్:ముంబైలోని ఒమన్ కాన్సులేట్, తమ పౌరులకు సేఫ్టీ అడ్వయిజరీని జారీ చేసింది. గురువారం షెడ్యూల్డ్ వర్కర్స్ స్ట్రైక్ కారణంగా, ఒమన్ పౌరులు వీలైనంతవరకు బయటకు రావొద్దని ఆ అడ్వయిజరీలో ఒమన్ పేర్కొంది. ముంబైలో వున్న పౌరులు అప్రమత్తంగా వుండాలని, పబ్లిక్ ప్లేసెస్లో డెమోనిస్ట్రేషన్స్ జరిగే అవకాశం వుందని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని సేఫ్టీ అడ్వయిజరీ జారీ చేసినట్లు ముంబైలోని ఒమన్ కాన్సులేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో