సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- April 26, 2024మనామా: బహ్రెయిన్ దిగువ క్రిమినల్ కోర్టు ఒక ప్రభుత్వ సంస్థను, ప్రత్యేకించి విద్యా మంత్రిత్వ శాఖపై విమర్శలు చేసిన ఉపాధ్యాయునికి BD100 జరిమానా విధించింది. తన పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అవమానకరమైన వ్యాఖ్యలు, మంత్రిత్వ శాఖపై ప్రత్యక్ష దాడితో కూడిన వీడియో క్లిప్ను పోస్ట్ చేసినట్లు ప్రాసిక్యూటర్ సాక్ష్యాలను సమర్పించింది. గత 20 సంవత్సరాలుగా మంత్రిత్వ శాఖ 'లోపభూయిష్ట విద్యార్థులను' తయారు చేసిందని సదరు ఉపాధ్యాయుడు చేసిన వ్యాఖ్యలు గ్రాడ్యుయేట్లకు తీవ్ర నష్టం కలిగించిందని మంత్రిత్వ శాఖ కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న కోర్టు.. మంత్రిత్వ శాఖ వాదనకు మద్దతుగా నిలిచింది.
తాజా వార్తలు
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..