సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- April 26, 2024
మనామా: బహ్రెయిన్ దిగువ క్రిమినల్ కోర్టు ఒక ప్రభుత్వ సంస్థను, ప్రత్యేకించి విద్యా మంత్రిత్వ శాఖపై విమర్శలు చేసిన ఉపాధ్యాయునికి BD100 జరిమానా విధించింది. తన పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అవమానకరమైన వ్యాఖ్యలు, మంత్రిత్వ శాఖపై ప్రత్యక్ష దాడితో కూడిన వీడియో క్లిప్ను పోస్ట్ చేసినట్లు ప్రాసిక్యూటర్ సాక్ష్యాలను సమర్పించింది. గత 20 సంవత్సరాలుగా మంత్రిత్వ శాఖ 'లోపభూయిష్ట విద్యార్థులను' తయారు చేసిందని సదరు ఉపాధ్యాయుడు చేసిన వ్యాఖ్యలు గ్రాడ్యుయేట్లకు తీవ్ర నష్టం కలిగించిందని మంత్రిత్వ శాఖ కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న కోర్టు.. మంత్రిత్వ శాఖ వాదనకు మద్దతుగా నిలిచింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల









