దుబాయ్లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 10, 2018దుబాయ్:భారతీయులు, భారతీయుల సన్నిహితులు భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దుబాయ్లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ మీడియా ముఖంగా ఆహ్వానం పంపింది. బుధవారం, ఆగస్ట్ 15వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 9.30 నిమిషాల వరకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, అల్ హమ్రియా డిప్లమాటిక్ ఎన్క్లేవ్, దుబాయ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8.30 నిమిషాలకు ఫ్లాగ్ హోయిస్టింగ్ నిర్వహిస్తారు, తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు