ఖరీఫ్ సీజన్లో 25 వేల మంది ప్రయాణీకులు
- September 17, 2018మస్కట్: ఖరీఫ్ సీజన్లో మొత్తం 25,000 మంది ప్రయాణీకులు మవసలాత్ ద్వారా ప్రయాణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ 22 నుంచి ఆగస్ట్ 31 మధ్యలో సలాలా ఖరీఫ్ సీజన్ సందర్భంగా ప్రతిరోజూ సుమారు 400 మంది ప్రయాణీకుల చొప్పున 25 వేల మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. సలాలాకి ప్రతిరోజూ 12 రోజువారీ ట్రిప్పుల్ని నడుపుతోంది. మవసలాత్ బస్సుల పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు