దాడి కేసులో ముగ్గురికి జైలు
- October 11, 2018బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు ముగ్గురు నిందితులకు ఏడాది జైలు శిక్ష విధించింది. బహ్రెయినీ వ్యక్తిపై నిందితులు దాడి చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్లో ఓ మహిళ కూడా వున్నారు. మరో ఇద్దరిలో ఒకరి వయసు 22 ఏళ్ళు కాగా, ఇంకొకరి వయసు 15 ఏళ్ళు. ట్రాఫిక్ వివాదం ఈ దాడికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. ఓ మహిళపై నిందితులు దాడి చేయగా, బాధితురాలు తన భర్తకు విషయం చెప్పింది. దాంతో భర్త, తన భార్యపై దాడి చేసినవారిన నిలదీసే ప్రయత్నం చేయగా మరో దాడి జరిగింది.
తాజా వార్తలు
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..