ఆఫ్రికా లో 78 మంది విద్యార్థుల కిడ్నాప్
- November 05, 2018ఆఫ్రికా:ఆఫ్రికా దేశం కెమరూన్లో 78 మంది స్కూల్ విద్యార్థులు అపహరణకు గురయ్యారు. ఈ ఘటన బమెండాలో జరిగింది. కిడ్నాప్కు గురైనవారిలో ఎక్కువ శాతం మంది చిన్నారులే ఉన్నారు. బమెండా ప్రాంతంలో వేర్పాటు ఉద్యమం కొనసాగుతున్నది. ప్రెసిడెంట్ పౌల్ బియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ వేర్పాటువాదులు భారీ నిరసనలు చేపట్టారు. స్కూళ్లు మూసివేశారు, కర్ఫ్యూ విధించారు. కిడ్నాప్కు గురైన వారిలో స్కూల్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!