షేక్ చేస్తున్న 'ఏడు చేపల కథ'
- November 07, 2018టాలీవుడ్లో అప్పుడప్పుడు చాలానే డిఫరెంట్ కథలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100 లాంటి చిత్రాలు యువతను టార్గెట్ చేస్తూ వాళ్ళను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. కొన్ని టీజర్స్, ట్రైలర్ లతోనే ఉక్కిరిబిక్కిరి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మీ..టూ ఉధ్యమం ద్వారా ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల్ని బయటపెడుతూ చాలామంది ప్రముఖుల్ని బజారుకీడుస్తున్నారు. అయితే ఏడుచేపలకథ చిత్రంతో రవి అనే వ్యక్తి మీ..టూ అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఈ నేపధ్యంలో పక్కా అడల్ట్ కంటెంట్తో తెరకెక్కిన, ఏడు చేపల కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శామ్ జే చైతన్య. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్ అలా విడుదల చేశారో లేదదో యూట్యూబ్ను షేక్ చేస్తుంది. "అప్లోడ్ అవుతుంది 5 నిమిషాలులో అయిపోతుంది.. నీకుంటదమ్మో.. మా అమ్మకి చెబుతా.. మీ..టూ" అంటూ విడుదలైన ఏడుచేపల కథ టీజర్ యూట్యూబ్ను ఉపేస్తోంది. ఈ టీజర్లో కనిపించి అమ్మాయిలందరితో అన్లిమిటెడ్గా అందాలు ఆరబోయించిన దర్శకుడు, లిప్లాక్కు బెడ్రూం సీన్లతో టీజర్ మొత్తాన్ని నింపేశాడు. దీంతో యూట్యూబ్లో ఈ టీజర్ ప్రభంజంనం సృష్టిస్తోంది. ఇక ఇప్పటి వరకు అన్ని ఛానల్స్ కలిపి 16 మిలియన్స్ వ్యూస్ రావటంతో నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఏడుచేపలకథ టీజర్. దీంతో టాలీవుడ్లో ఏడుచేపలకథ హాట్ టాపిక్ అవుతోంది.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం