మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- May 05, 2024మస్కట్: మార్చి నెలలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణీకుల జాబితాలో భారత జాతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. వచ్చిన భారతీయుల సంఖ్య 79,810, బయలు దేరిన వారి సంఖ్య 77,646 గా ఉంది. ఆ తర్వత బంగ్లాదేశ్ పౌరులు 14,469 మంది రాగా 20,909 మంది బయలుదేరారు. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) ప్రకారం 24,097 మంది రాకపోకలు మరియు 20,191 మంది నిష్క్రమణలతో పాకిస్తాన్ జాతీయులు మూడవ స్థానంలో నిలిచారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య మార్చి 2024 చివరి నాటికి 16.8 శాతం పెరిగి 3,840,354 మంది ప్రయాణికులకు చేరుకుంది. ఈ సంఖ్య మార్చి 2023 చివరినాటికి 3,287,015 మంది ప్రయాణికులుగా ఉన్నది. అదే సమయంలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 17.7 శాతం పెరిగి 3,482,325కి చేరుకుందని ఎన్సిఎస్ఐ విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం